Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనా.. లీగ్ మొత్తం నాశనం: నెస్ వాడియా

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (11:15 IST)
కరోనా సమయంలో ఐపీఎల్ నిర్వహణ మామూలు కాదు. అంత ఆషామాషీగా తీసుకుంటే తగిన మూల్యం చెల్లించకతప్పదు. బయో సెక్యూర్‌ వాతావరణంలో చిన్న తప్పిదం జరిగినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు సహ యజమాని నెస్‌వాడియా అంటున్నారు.

దుబాయ్‌లో జరుగనున్న ఐపీఎల్‌-13వ సీజన్‌లో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనా.. లీగ్‌ మొత్తం నాశనం అవుతుందని పేర్కొన్నాడు.
 
ఈ ఐపీఎల్‌ను అత్యధిక మంది వీక్షించకపోతే తన పేరు మార్చుకుంటా అన్నారు. ఇది అత్యుత్తమ ఐపీఎల్‌ కాబోతోంది. ఈ లీగ్‌లో భాగమవ్వకపోతే స్పాన్సర్లు మూర్ఖంగా వ్యవహరించినట్లేనని నెస్ వాడియా తెలిపాడు. ఒక్క పాజిటివ్ కేసు నమోదైనా లీగ్ మొత్తం నాశనం అవుతుందని వాడియా చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

తర్వాతి కథనం
Show comments