ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనా.. లీగ్ మొత్తం నాశనం: నెస్ వాడియా

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (11:15 IST)
కరోనా సమయంలో ఐపీఎల్ నిర్వహణ మామూలు కాదు. అంత ఆషామాషీగా తీసుకుంటే తగిన మూల్యం చెల్లించకతప్పదు. బయో సెక్యూర్‌ వాతావరణంలో చిన్న తప్పిదం జరిగినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు సహ యజమాని నెస్‌వాడియా అంటున్నారు.

దుబాయ్‌లో జరుగనున్న ఐపీఎల్‌-13వ సీజన్‌లో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనా.. లీగ్‌ మొత్తం నాశనం అవుతుందని పేర్కొన్నాడు.
 
ఈ ఐపీఎల్‌ను అత్యధిక మంది వీక్షించకపోతే తన పేరు మార్చుకుంటా అన్నారు. ఇది అత్యుత్తమ ఐపీఎల్‌ కాబోతోంది. ఈ లీగ్‌లో భాగమవ్వకపోతే స్పాన్సర్లు మూర్ఖంగా వ్యవహరించినట్లేనని నెస్ వాడియా తెలిపాడు. ఒక్క పాజిటివ్ కేసు నమోదైనా లీగ్ మొత్తం నాశనం అవుతుందని వాడియా చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్న ఉపరితల ఆవర్తనం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : భారాస డమ్మీ అభ్యర్థిగా విష్ణువర్థన్ రెడ్డి

దీపావళి వేడుకలకు దూరంగా ఉండండి : పార్టీ నేతలకు హీరో విజయ్ పిలుపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

తర్వాతి కథనం
Show comments