Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌ చరిత్రలో ధోనీ కొత్త రికార్డ్.. ఏంటది?

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (09:46 IST)
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ఆదాయం పొందిన ఆటగాడిగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోని నిలిచాడు. ఈ లీగ్‌లో రెండు జట్లకు ఆడటం ద్వారానే ధోనీ రూ.137 కోట్లు ఆర్జించాడు. ఇది కేవలం జట్టుతో ఒప్పందంతో వచ్చిన ఆదాయమే. అందులో 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' లాంటి అవార్డుల ద్వారా వచ్చిన ఆదాయం కలవలేదు.
 
ఈ జాబితాలో బెంగళూరు కెప్టెన్‌ కోహ్లీని వెనక్కి నెట్టి రోహిత్‌ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్‌ ఇప్పటివరకూ రూ.131 కోట్లు ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యధిక ఖరీదైన ఆటగాడిగా ఉన్న కోహ్లి మొత్తంగా రూ.126 కోట్లు అందుకున్నాడు. 
 
ఇకపోతే, 2008 ఆరంభ సీజన్‌లో ధోనీని సీఎస్కే రూ.6 కోట్లకు వేలంలో సొంతం చేసుకుంది. మూడేళ్లు రూ.6 కోట్ల చొప్పున తీసుకు ధోని.. 2011 నుంచి 2013 వరకు సీజన్‌కు దాదాపు రూ.8.2 కోట్ల చొప్పున అందుకున్నాడు. 2014, 15ల్లో సీఎస్కే తరపున.. 2016, 17ల్లో సీజన్‌కు రూ.12.5 కోట్ల చొప్పున తీసుకున్నాడు. 2018లో చెన్నై పునరాగమనం నుంచి మూడు సీజన్లకు రూ.15 కోట్లు చొప్పున తీసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments