Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ నుండి మలింగ ఔట్..

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (15:30 IST)
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కోసం భారత్‌ వచ్చిన శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగ.. ఐపీఎల్ ముగియకముందే స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు. ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న మలింగ ఈ సీజన్‌లో తొలుత ఐపీఎల్ ఆడటానికి అనుమతిచ్చిన శ్రీలంక క్రికెట్ బోర్డు..తనకు ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుంటూ..వెంటనే మలింగ స్వదేశానికి తిరిగి రావాలంటూ కబురు పంపింది. 
 
ప్రపంచ కప్‌ దగ్గర పడుతుండడంతో అతడిని శ్రీలంకలో గురువారం నుంచి ప్రారంభంకాబోయే సూపర్‌ ప్రోవిన్సియల్‌ వన్డే టోర్నీలో ఆడించాలని లంక బోర్డు నిర్ణయించింది. దీంతో అతను బుధవారం శ్రీలంక బయల్దేరి వెళ్లనున్నాడు. అక్కడ జరగబోయే టోర్నీలోని గాలె జట్టుకు లసిత్‌ మలింగ నాయకత్వం వహించనున్నాడు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments