Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరుతో ఐపీఎల్ మ్యాచ్: 46 పరుగులతో ముంబై ఇండియన్స్ విన్

ఐపీఎల్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయఢంకా మోగించింది. కెప్టెన్ రోహిత్ శర్మ(51 బంతుల్లో 94)తో పాటు ఓపెనర్ ఎవిన్ లూయిస్ (42 బంతుల్లో

Webdunia
బుధవారం, 18 ఏప్రియల్ 2018 (11:25 IST)
ఐపీఎల్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయఢంకా మోగించింది.  కెప్టెన్ రోహిత్ శర్మ(51 బంతుల్లో 94)తో పాటు ఓపెనర్ ఎవిన్ లూయిస్ (42 బంతుల్లో 65) చెలరేగి ఆడటంతో ముంబై ఇండియన్స్ 46 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 
 
తొలుత టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ముంబైకి బ్యాటింగ్ అప్పగించాడు. రోహిత్ శర్మ ఎవిన్ లూయిస్ సూపర్ ఇన్నింగ్స్‌తో ముంబై  నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బెంగళూరు 167 పరుగులకే పరిమితమైంది. 
 
బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి (62 బంతుల్లో 92 పరుగులు) పోరాడినా మిగిలిన బ్యాట్స్‌మన్ నుంచి సహకారం లేకపోవడంతో భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ ఛేదించలేకపోయింది. ఫలితంగా ముంబై ఇండియన్స్ సునాయాసంగా గెలుపును నమోదు చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments