Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరుతో ఐపీఎల్ మ్యాచ్: 46 పరుగులతో ముంబై ఇండియన్స్ విన్

ఐపీఎల్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయఢంకా మోగించింది. కెప్టెన్ రోహిత్ శర్మ(51 బంతుల్లో 94)తో పాటు ఓపెనర్ ఎవిన్ లూయిస్ (42 బంతుల్లో

Webdunia
బుధవారం, 18 ఏప్రియల్ 2018 (11:25 IST)
ఐపీఎల్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయఢంకా మోగించింది.  కెప్టెన్ రోహిత్ శర్మ(51 బంతుల్లో 94)తో పాటు ఓపెనర్ ఎవిన్ లూయిస్ (42 బంతుల్లో 65) చెలరేగి ఆడటంతో ముంబై ఇండియన్స్ 46 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 
 
తొలుత టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ముంబైకి బ్యాటింగ్ అప్పగించాడు. రోహిత్ శర్మ ఎవిన్ లూయిస్ సూపర్ ఇన్నింగ్స్‌తో ముంబై  నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బెంగళూరు 167 పరుగులకే పరిమితమైంది. 
 
బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి (62 బంతుల్లో 92 పరుగులు) పోరాడినా మిగిలిన బ్యాట్స్‌మన్ నుంచి సహకారం లేకపోవడంతో భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ ఛేదించలేకపోయింది. ఫలితంగా ముంబై ఇండియన్స్ సునాయాసంగా గెలుపును నమోదు చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

జగన్నాథుడి రథానికి సుఖోయ్ విమాన టైర్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

తర్వాతి కథనం
Show comments