Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2018 : ఢిల్లీ డేర్‌ డెవిల్స్ బ్యాట్స్‌మెన్లపై మండిపడిన గంభీర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 టోర్నీ లీగ్ పోటీల్లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ఆటగాళ్లపై ఆ జట్టు బ్యాట్స్‌మెన్ గౌత గంభీర్ మండిపడ్డారు. సోమవారం రాత్రి సొంత మైదానంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేసిన స్వల

Webdunia
మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (10:27 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 టోర్నీ లీగ్ పోటీల్లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ఆటగాళ్లపై ఆ జట్టు బ్యాట్స్‌మెన్ గౌత గంభీర్ మండిపడ్డారు. సోమవారం రాత్రి సొంత మైదానంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేసిన స్వల్ప స్కోరును చేరుకోలేక చతికిలపడ్డారు. ఆ జట్టు కేవలం 144 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక విఫలమైంది. దీనిపై జట్టు కెప్టెన్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
 
ఇదే అంశంపై గంభీర్ మాట్లాడుతూ, 144 పరుగుల లక్ష్యాన్ని కూడా తాము ఛేదించలేదని గుర్తు చేసిన ఆయన, ఇలాగైతే పాయింట్ల పట్టికలో ముందుకెళ్లడం కష్టమేనన్నారు. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడానికి కారణం త్వరగా వికెట్లు కోల్పోవడమేనని చెప్పారు. ఆట మధ్యలో పరుగులు చేసినా, క్రమంగా వికెట్లు పడిపోవడంతో గెలుపు అవకాశాలు దూరమయ్యాయని తెలిపారు. 
 
అయితే, శ్రేయాస్ అయ్యర్, పృథ్వీ షా బ్యాటింగ్‌లో రాణించడం భవిష్యత్తుకు శుభ పరిణామమని చెప్పాడు. కేవలం 10 బంతుల్లో 22 పరుగులు చేసిన పృథ్వీని అభినందించిన గంభీర్, ఇక తదుపరి మ్యాచ్‌లపై దృష్టిని పెట్టనున్నట్టు గంభీర్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముంబైలో వినాయకుడి మండపానికి రూ.474 కోట్ల బీమా

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

వీళ్లేమో వీధి కుక్కల్ని చంపొద్దంటారు, అవేమో ప్రజల పిక్కల్ని పీకుతున్నాయి

ఆపరేషన్ సిందూరు సమయంలో పాక్ నౌకలు మాయం

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments