Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌కు కావేరి సెగ: మ్యాచ్ జరిగితే.. స్టేడియంలో పాములు వదులుతాం..

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్-11 సమరం ప్రారంభమైంది. అయితే చెన్నైలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు కావేరి సెగ తగిలింది. ఐపీఎల్-11వ సీజన్లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం (చేపాక్) వేదికగా మంగళవారం చెన్నై సూ

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (17:18 IST)
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్-11 సమరం ప్రారంభమైంది. అయితే చెన్నైలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు కావేరి సెగ తగిలింది. ఐపీఎల్-11వ సీజన్లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం (చేపాక్) వేదికగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్లు తలపడనున్నాయి. రెండేళ్ల నిషేధానికి తర్వాత ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసిన చెన్నై జట్టు సొంతగడ్డపై మంగళవారం రాత్రి 8 గంటలకు కేకేఆర్‌తో ఆడనుంది. 
 
కానీ రాష్ట్రంలో కావేరి జలాల వివాదం నడుస్తుండటంతో చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించరాదంటూ తమిళనాడు ప్రజలు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఆందోళన చేస్తున్నారు. అలా కాదని ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తే.. స్టేడియంలో పాములు వదులుతామని తమైజా వాజ్వురిమాయి కట్చి (టీవీకే) నేత, చీఫ్ వేల్‌మురుగన్ హెచ్చరించారు. కాగా... తమిళనాడు ఆందోళనల నేపథ్యంలో మ్యాచ్‌ నిర్వహించే చిదంబరం స్టేడియం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానాన్ని పేల్చివేస్తాం : ఏఐ-114 బాంబు బెదిరింపు

సింగయ్య మృతి : పోలీసుల అదుపులో వైఎస్ జగన్ కారు డ్రైవర్

దామోదర రాజనర్సింహ పేరుతో సినిమా తీయాలనుకుంటున్నా : బాలకృష్ణ

పహల్గాం ఉగ్రదాడి.. ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరి అరెస్టు

జగన్‍‌కు పబ్లిసిటీ పిచ్చి పీక్‌కు చేరింది.. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్... మంత్రి గొట్టిపాటి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

తర్వాతి కథనం
Show comments