Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌కు కావేరి సెగ: మ్యాచ్ జరిగితే.. స్టేడియంలో పాములు వదులుతాం..

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్-11 సమరం ప్రారంభమైంది. అయితే చెన్నైలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు కావేరి సెగ తగిలింది. ఐపీఎల్-11వ సీజన్లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం (చేపాక్) వేదికగా మంగళవారం చెన్నై సూ

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (17:18 IST)
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్-11 సమరం ప్రారంభమైంది. అయితే చెన్నైలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు కావేరి సెగ తగిలింది. ఐపీఎల్-11వ సీజన్లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం (చేపాక్) వేదికగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్లు తలపడనున్నాయి. రెండేళ్ల నిషేధానికి తర్వాత ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసిన చెన్నై జట్టు సొంతగడ్డపై మంగళవారం రాత్రి 8 గంటలకు కేకేఆర్‌తో ఆడనుంది. 
 
కానీ రాష్ట్రంలో కావేరి జలాల వివాదం నడుస్తుండటంతో చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించరాదంటూ తమిళనాడు ప్రజలు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఆందోళన చేస్తున్నారు. అలా కాదని ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తే.. స్టేడియంలో పాములు వదులుతామని తమైజా వాజ్వురిమాయి కట్చి (టీవీకే) నేత, చీఫ్ వేల్‌మురుగన్ హెచ్చరించారు. కాగా... తమిళనాడు ఆందోళనల నేపథ్యంలో మ్యాచ్‌ నిర్వహించే చిదంబరం స్టేడియం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments