Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకట్టుకుంటున్న యోషినో చెర్రీ పూలు

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (16:07 IST)
వాషింగ్టన్‌లో లేత గులాబీ పూలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా మార్చి-ఏప్రిల్ నెలల్లో వచ్చే వసంత ఋతువులో లేత గులాబీ రంగులో చెర్రీ పూలు వికసిస్తాయి. వీటిని యోషినో చెర్రీ పూలు అని పిలుస్తారు. 
 
పోటోమాక్ నది ఒడ్డున, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మెమోరియల్ మైదానంలో, టైడల్ బేసిన్ చుట్టూ సుమారు నాలుగువేల చెర్రీ వృక్షాలు పూలతో జల్లెడ వలె కనిపిస్తాయి. 
 
1912వ సంవత్సరంలో జపాన్ ఇరు దేశాల మధ్య స్నేహానికి గుర్తుగా యునైటెడ్‌ స్టేట్స్‌‌కు మూడు వేల చెర్రీ చెట్లను బహుమతిగా ఇచ్చింది. ప్రతి ఏడాది చెర్రీ పూల పండుగకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో హాజరవుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments