Webdunia - Bharat's app for daily news and videos

Install App

వియత్నాంలో బంగారు వర్ణపు హోటల్ ప్రారంభం

Webdunia
ఆదివారం, 5 జులై 2020 (12:26 IST)
ప్రపంచంలోనే బంగారు పూత పూసిన తొలి హోటల్ వియత్నాంలో ప్రారంభించారు. లాక్డౌన్ తర్వాత పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ తరహా హోటల్‌ను తయారు చేశారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా ఈ హోటల్‌ను బంగారు పూత రేకులతో తయారు చేశారు. డోల్స్ హనోయ్ గోల్డెన్ లేక్ హోటల్‌ హనోయ్ నగరంలో ప్రారంభించారు. ఈ హోటల్‌ మొత్తం బంగారు వర్ణం పూత పూశారు. ఈ పూత పర్యాటకులను అమితంగా ఆకర్షించేలా తయారు చేశారు.
 
ముఖ్యంగా, బాత్రూమ్ నుంచి టైల్స్‌, స్విమ్మింగ్ పూల్స్, ఇలా ప్రతి ఒక్క ప్రదేశాన్ని బంగారు పూతను పూశారు. హోటల్ బాహ్య గోడలతో పాటు.. టాయిలెట్స్, సింకులు ఇలా ప్రతి ఒక్కదాన్ని గోల్డ్ ప్లేటెడ్‌తో తయారు చేశారు. ఈ కరోనా మహమ్మారి తర్వాత వియత్నాం పర్యటనకు వెళ్లినట్టయితే ఖచ్చితంగా ఈ వరల్డ్ గోల్డ్ ప్లేటెడ్ హోటల్‌ను ఓ లుక్కేయండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments