Webdunia - Bharat's app for daily news and videos

Install App

వియత్నాంలో బంగారు వర్ణపు హోటల్ ప్రారంభం

Webdunia
ఆదివారం, 5 జులై 2020 (12:26 IST)
ప్రపంచంలోనే బంగారు పూత పూసిన తొలి హోటల్ వియత్నాంలో ప్రారంభించారు. లాక్డౌన్ తర్వాత పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ తరహా హోటల్‌ను తయారు చేశారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా ఈ హోటల్‌ను బంగారు పూత రేకులతో తయారు చేశారు. డోల్స్ హనోయ్ గోల్డెన్ లేక్ హోటల్‌ హనోయ్ నగరంలో ప్రారంభించారు. ఈ హోటల్‌ మొత్తం బంగారు వర్ణం పూత పూశారు. ఈ పూత పర్యాటకులను అమితంగా ఆకర్షించేలా తయారు చేశారు.
 
ముఖ్యంగా, బాత్రూమ్ నుంచి టైల్స్‌, స్విమ్మింగ్ పూల్స్, ఇలా ప్రతి ఒక్క ప్రదేశాన్ని బంగారు పూతను పూశారు. హోటల్ బాహ్య గోడలతో పాటు.. టాయిలెట్స్, సింకులు ఇలా ప్రతి ఒక్కదాన్ని గోల్డ్ ప్లేటెడ్‌తో తయారు చేశారు. ఈ కరోనా మహమ్మారి తర్వాత వియత్నాం పర్యటనకు వెళ్లినట్టయితే ఖచ్చితంగా ఈ వరల్డ్ గోల్డ్ ప్లేటెడ్ హోటల్‌ను ఓ లుక్కేయండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments