Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీతం పెంచలేని యజమానిని చంపేసిన కార్మికుడు...

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (15:49 IST)
అబుదాబిలో ఉపాధి కోసం వెళ్లిన పాకిస్థాన్‌కు చెందిన ఓ కార్మికుడు హంతకుడిగా మారాడు. జీతం పెంచలేదన్న అక్కసుతో తన యజమానిని చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అబుదాబిలో నివాసముంటున్న పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి వద్ద ఓ కార్మికుడు పనిచేస్తున్నాడు. అతడి జీతాన్ని పెంచుతానని మాటిచ్చిన బాస్ మాట మీద నిలబడలేదు. జీతం పెంచాలని కార్మికుడు పలుమారు ప్రాధేయపడ్డాడు. కానీ ఇంటి యజమాని తిరస్కరించాడు. దీంతో కోపం పెంచుకుని బాస్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. 
 
తన స్నేహితుడిని వెంటబెట్టుకుని వెళ్లి మాసం కోసే ఓ కత్తిని కొనుగోలు చేశాడు. తన బాస్‌కు ఫోన్ చేసి.. స్నేహితుడి వద్దకు వెళ్లే పనుందని, కారులో తనను అక్కడ దించిరమ్మంటూ కోరాడు. కారులో దించేందుకు వచ్చిన బాస్‌ను నగర శివార్లకు తీసుకెళ్లి వెంటతెచ్చుకున్న కత్తితో హత్య చేశారు. 
 
మృతదేహంతోపాటు కారును మృతుడి ఇంటి ముందు ఉంచి అతడి ల్యాబ్‌టాప్, డబ్బులు దొంగిలించుకుని పారిపోయాడు. మరునాడు ఉదయం మున్సిపల్ కార్మికులు కారులోని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేసిన అధికారులు నిందితుడిని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments