Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా కోర్టులో జడ్జీలుగా భారత సంతతి మహిళలు

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (08:42 IST)
భారత సంతతికి చెందిన అర్చనా రావు, దీపా అంబేకర్ అమెరికాలో జడ్జీలుగా నియమితులయ్యారు.

న్యూయార్క్‌లోని క్రిమినల్‌ కోర్టు జడ్జిగా అర్చనా రావు, సివిల్‌ కోర్టు జడ్జిగా దీపా అంబేకర్‌‌లను నగర మేయర్‌ బిల్‌ డీ బ్లాసియా నియమించారు.
 
అర్చనారావు మొదట సివిల్‌ కోర్టు తాత్కాలిక జడ్జిగా గత జనవరిలో నియమితులై సేవలందించారు. దీపా అంబేకర్‌ 2018 మే నెలలో సివిల్‌ కోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా పని చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments