Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (14:35 IST)
జోసీ ప్యూక్టర్ అనే 37 యేళ్ళ మహిళ నికారగువాలోని ప్లాయా మజగువాల్‌ సముద్రతీరం (ఫసిపిక్ సముద్రం)లో పండంటి బిడ్డకు జన్మినిచ్చారు. వైద్య సిబ్బంది సాయం లేకుండానే ఆమె ప్రస్వించారు. సముద్రంలో ప్రసవించిన తర్వాత తన బిడ్డను చూసుకుంటూ మురిసిపోతూ, ముద్దాడుతూ దిగిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. 
 
ఇక్కడో విషయం గమనించాల్సివుంది. ఆ మహిళ గర్భందాల్చిన తర్వాత ఒక్కసారి కూడా కడుపులో బిడ్డ ఎలా ఉండాడన్న విషయంపై స్కానింగ్ చేయలేదు. అయితే, పూర్తిగా సురక్షితంగా ప్రసంవించడానికి అయ్యేలా అన్ని విషయాలను తెలుసుకున్నట్టు ఆమె చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట ఇపుడు వైరల్‌గా మారింది. ఎలాటి వైద్య సలహాలు, సూచనలు లేకుడా తనంతకు తానుగానే రీసెర్చ్ చేసుకుంటూ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జోసీ ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటూ శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హన్సిక ఫోటోలు.. చీరలో అదరగొట్టిన దేశముదురు భామ

జానీ మాస్టర్ గురించి భయంకర నిజాలు చెప్పిన డాన్సర్ సతీష్ !

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం

నాగ చైతన్య, సాయి పల్లవి లకు వైజాగ్, శ్రీకాకుళంలో బ్రహ్మరధం

నెట్టింట యాంకర్ స్రవంతి ఫోటోలు వైరల్.. పవన్ కాదు అకీరా పేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments