Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌: లంచ్ బాక్స్ ప్యాక్ చేసింది.. ఆపై ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

సెల్వి
గురువారం, 14 నవంబరు 2024 (15:34 IST)
జగిత్యాలకు చెందిన 35 ఏళ్ల మహిళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఆత్మహత్యకు పాల్పడింది. జగిత్యాల జిల్లాలోని కత్లాపూర్ మండలానికి చెందిన యెన్నమనేని సుప్రియ అనే మహిళ దుబాయ్‌లోని నాగరికమైన జుమేరియా విలేజ్ సర్కిల్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు వెల్లడించారు. 

ఇద్దరు పిల్లల తల్లి అయిన మృతురాలి కుటుంబం ఒక దశాబ్దానికి పైగా దుబాయ్‌లో నివసిస్తున్నారు. సోమవారం, ఆమె తన పిల్లలను పాఠశాలకు సిద్ధం చేసింది. భర్తతో పాటు పిల్లలకు లంచ్ ప్యాక్ చేసి వారిని పంపింది. వారు వెళ్లిన తర్వాత ఆమె ఉరివేసుకుని చనిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. 
 
ఆమె బంధువులు దుబాయ్ చేరుకున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు. ఇటీవల దుబాయ్‌లో నిర్వహించిన బతుకమ్మ పండుగలో సుప్రియ పాల్గొందని, ఈ విపరీతమైన చర్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని కుటుంబ వర్గాలు తెలిపాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments