Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీని మాకిచ్చేయండి.. పాకిస్థాన్ బాగుపడుతుంది.. ఎవరు?

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (09:36 IST)
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్, పాత్రికేయురాలు సనా అంజాద్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
పాకిస్థాన్ పౌరుడొకరు షేబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. అల్లా కనుక భారత ప్రధాని మోదీని తమకు ఇచ్చేస్తే పాకిస్థాన్ బాగుపడుతుందని పేర్కొన్నాడు. 
 
తమకు మోదీ ఒక్కడు చాలు.. నవాజ్ షరీఫ్ వద్దు.. ఇమ్రాన్ ఖాన్ వద్దు, బేనజీర్‌లు, ముషారఫ్‌లు తమకు వద్దని స్పష్టం చేశాడు. మోదీ కనుక పాకిస్థాన్‌ను పరిపాలిస్తుంటే నిత్యావసరాలన్నీ అందుబాటు ధరలకే లభ్యమయ్యేవని ఆ పౌరుడు అభిప్రాయం వ్యక్తం చేశాడు. 
 
భారతదేశానికి వెళ్లి తలదాచుకున్నా ఫర్వాలేదు... పాకిస్థాన్ లో మాత్రం ఉండొద్దు అనే నినాదాన్ని అతను బలపరిచాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments