Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ని కలవనున్న జో-బైడెన్

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2023 (15:27 IST)
అమెరికా అధ్యక్షుడు జో-బైడెన్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ని కలవనున్నట్లు తెలుస్తోంది. బలహీనపడిన చైనా, యూఎస్ మధ్య సంబంధాలను బలపరిచేందుకు ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం కానున్నారు. 
 
నవంబరులో శాన్‌ఫ్రాన్సిస్కోలోని వైట్ హౌస్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల ద్వైపాక్షిక ఒప్పందాలు జరుగనున్నాయి. 
 
వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం, గత నవంబర్‌లో ఇండోనేషియాలోని బాలిలో గ్రూప్ ఆఫ్ 20 సమ్మిట్ సందర్భంగా కలుసుకున్న తర్వాత రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల నాయకుల మధ్య వ్యక్తిగత సమావేశం ఇదే కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments