Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పౌడర్‌ను అక్కడ పూసుకుంటే అండాశయ కేన్సర్ వచ్చింది.. బాధితుడికి భారీగా పరిహారం.. అమెరికా కోర్టు

జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కం పౌడర్ వాడటంతో అండాశయ క్యాన్సర్ వ్యాధి వచ్చిందని అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ మహిళ కోర్టును ఆశ్రయిస్తే 70 మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.455 కోట్లు) పరిహారం జాన్సన్ కంపెనీ ఇవ్

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2016 (10:41 IST)
జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కం పౌడర్ వాడటంతో అండాశయ క్యాన్సర్ వ్యాధి వచ్చిందని అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ మహిళ కోర్టును ఆశ్రయిస్తే 70 మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.455 కోట్లు) పరిహారం జాన్సన్ కంపెనీ ఇవ్వాలని అమెరికా కోర్టు తీర్పునిచ్చింది. 
 
కాలిఫోర్నియాలోని మోడెస్టోకు చెందిన డిబోరా 2012లో జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కం పౌడర్ వాడి అనారోగ్యానికి గురైంది. జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కం పౌడర్‌ను డిబోరా కొన్నేండ్ల నుంచి సున్నితమైన ప్రాంతంలో వేసుకొనేవారు. దీంతో ఆమె అండాశయ క్యాన్సర్ బారినపడ్డారు. ఈ విషయాన్ని డిబోరా ఫొటోలతో కలిపి కోర్టులో పిటిషన్ వేశారు. 
 
అంతేకాదు అండాశయ క్యాన్సర్‌తో శరీరంలో అనేక మార్పులొస్తాయని, ఒబెసిటీ, పిల్లలు పుట్టకపోయే సమస్య వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే పిటిషనర్ వాదనలను జాన్సన్ కంపెనీ తోసిపుచ్చింది. షిటిషనర్ ప్రవేశపెట్టిన సాక్ష్యాలతో ఏకీభవించిన కోర్టు.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి 70 మిలియన్ అమెరికన్ డాలర్ల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

Havish: నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో హీరో హవీష్ చిత్రం

అనంతిక 8 వసంతాలు చేయడానికి డబ్బు అక్కర్లేదని చెప్పింది

పెద్ద హీరోలతో సినిమా కష్టమే - సినిమాల ద్వారా చాలా నష్టపోయా: శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments