Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించిన వాల్ మార్ట్, డ్రోన్ల ద్వారా సరకులు పంపిణీ

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (15:36 IST)
ప్రపంచ ప్రఖ్యాత రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ కీలక అడుగు వేసింది. ఆటోమేటెడ్ డ్రోన్ల ద్వారా నిత్యావసర సరకులను ఇళ్లకు సరఫరా చేయడాన్ని ప్రారంభించింది. అమెరికాలోని నార్త్ కరోలినాలో బెంటర్ విల్లేలో తొలుత పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. డెలివరీ సంస్థ ప్లైట్రెక్స్ తో కలిసి డ్రోన్ల ద్వారా వినియోగదారులకు నిన్నటి నుంచి సరకులు సరఫరా చేయడాన్ని ప్రారం భించింది.
 
ఈ సందర్భంగా వాల్ మార్ట్ ఓ ప్రకటనను విడుదల చేసింది. రానున్న రోజులలో మిలియన్ ప్యాకేజీలను డ్రోన్ల ద్వారా డెలివరీ చేయాలని చూస్తామని తెలిపింది. ప్రస్తుతం అనేక సంస్థలకు డ్రోన్ల ద్వారా సరకులను సరఫరా చేస్తున్నామని తెలిపింది.
 
డ్రోన్ల ద్వారా సరఫరా చేయడం వల్ల సరకులు త్వరగా వినియోగదారులకు చేరుతుందని దీనివల్ల సమయం ఆదా రెట్టింపు, ఎక్కువ మోతాదులో ప్యాకేజీలను డెలివరీ చేయవచ్చునని ఆ సంస్థ తెలిపింది. ఇదంతా ఒక సైన్స్ ఫిక్షన్లా ఉంటుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

పెద్ది సినిమా గేమ్ ఛేంజర్ కాబోతోంది.. రామ్ గోపాల్ వర్మ కితాబు

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments