Webdunia - Bharat's app for daily news and videos

Install App

దావూద్ ఇబ్రహీం ఇంకా బతికే వున్నాడు.. వార్తలు వైరల్

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2023 (19:21 IST)
ముంబై పేలుళ్ల సూత్రధారి, భారత్ మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. ఆరోగ్యం క్షీణించడంతో దావూద్ ఇటీవల కరాచీలోని ఆగాఖాన్ యూనివర్సిటీ హాస్పిటల్లో చేరినట్లు వార్తలు వచ్చాయి. దావూద్‌కు వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఈ పరీక్షలకు సమయం పడుతుందని కూడా ఆ వర్గాలు వెల్లడించాయి. 
 
దావూద్ గ్యాంగ్ లీడర్ గత కొన్నాళ్లుగా పలుమార్లు మరణించినట్లు వార్తలు వచ్చాయి. 1993 ముంబై వరుస పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం కొన్నాళ్లుగా పాకిస్థాన్‌లో తలదాచుకున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అందడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
 
భారతదేశంలో ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి అనేక ఆరోపణలను ఎదుర్కొంటున్న దావూద్ ఇబ్రహీం 2003లో గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించబడ్డాడు. అతను డిసెంబర్ 1955లో మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జన్మించాడు. తరువాత అతని కుటుంబం ముంబైలోని డోంగ్రీ ప్రాంతానికి మారింది. 1970లో ముంబై అండర్ వరల్డ్‌లో భాగమయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments