Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే భారత్‌కు విజ‌య్‌మాల్యా!

Webdunia
శనివారం, 25 జులై 2020 (10:39 IST)
ఆర్థిక నేరగాడు విజ‌య్‌మాల్యాను బ్రిటీష్‌ ప్రభుత్వం త్వరలోనే భారత్‌కు అప్పగించవచ్చని తెలుస్తోంది. విజ‌య్‌ మాల్యాకు కాలపరిమితి ఇవ్వలేమని, ప్రజలకు న్యాయం జరిగేలా చూడటంలో న్యాయస్థానాల పాత్ర స్పష్టంగా ఉందని యుకె హైకమిషనర్‌ ఫిలిప్‌ బార్టాన్‌ అన్నారు.

మీడియాతో మాట్లాడిన ఫిలిప్‌ బార్టన్‌.. నేరస్తులు సరిహద్దులు దాటి వెళ్లినంతమాత్రాన తప్పించుకోలేరని స్పష్టం చేశారు. నేరస్తులకు సరైన శిక్ష విధించడంలో బ్రిటీష్‌ ప్రభుత్వం, కోర్టులు ఖచ్చితంగా ఉన్నాయని, నేరస్తులు న్యాయవ్యవస్థ నుండి తప్పించుకోలేరని బార్టాన్‌ అన్నారు.

మాల్యాను ఫిబ్రవరిలోనే భారత్‌కు అప్పగించాల్సి ఉండగా, కొన్ని న్యాయపరమైన చిక్కులు ఏర్పడటంతో ఈ కేసు వాయిదా పడుతూ వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments