Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో భారత్‌కు వియత్నాం ప్రధాని

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (07:18 IST)
త్వరలో భారత్‌లో వియత్నాం ప్రధాని ఫమ్‌ మిన్హా చిన్హా పర్యటించనున్నారు. ఏప్రిల్‌లో బాధ్యతలు స్వీకరించిన మిన్హా చిన్హాకు ఇదే తొలి భారత పర్యటన.

ఈ పర్యటనలో ప్రధాని మోడీతో ద్వైపాక్షిక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంపై వియత్నాం ప్రధాని చర్చలు జరుపుతారని భారత్‌లో ఆ దేశ రాయబారి ఫమ్‌ సన్హా చౌ తెలిపారు.

చాణక్యపురిలోని వియత్నాం రాయబార కార్యాలయంలో ఆ దేశ జాతిపిత హోచిమిన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫమ్‌ సన్హా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖి పాల్గొన్నారు. జులైలో వియత్నాం ప్రధానితో మోడీ ఫోన్‌లో మాట్లాడుతూ భారత పర్యటనకు రావాలని ఆహ్వానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments