Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో భారత్‌కు వియత్నాం ప్రధాని

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (07:18 IST)
త్వరలో భారత్‌లో వియత్నాం ప్రధాని ఫమ్‌ మిన్హా చిన్హా పర్యటించనున్నారు. ఏప్రిల్‌లో బాధ్యతలు స్వీకరించిన మిన్హా చిన్హాకు ఇదే తొలి భారత పర్యటన.

ఈ పర్యటనలో ప్రధాని మోడీతో ద్వైపాక్షిక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంపై వియత్నాం ప్రధాని చర్చలు జరుపుతారని భారత్‌లో ఆ దేశ రాయబారి ఫమ్‌ సన్హా చౌ తెలిపారు.

చాణక్యపురిలోని వియత్నాం రాయబార కార్యాలయంలో ఆ దేశ జాతిపిత హోచిమిన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫమ్‌ సన్హా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖి పాల్గొన్నారు. జులైలో వియత్నాం ప్రధానితో మోడీ ఫోన్‌లో మాట్లాడుతూ భారత పర్యటనకు రావాలని ఆహ్వానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments