నాకెందుకు ఇంత తక్కువ మార్కులొచ్చాయ్: ఉపాధ్యాయురాలికి విద్యార్థి చెంపదెబ్బ (video)

ఐవీఆర్
బుధవారం, 13 ఆగస్టు 2025 (13:18 IST)
పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే విద్యార్థులకు ఉపాధ్యాయులు లేదంటే పేరెంట్స్ సున్నితమైన దేహశుద్ధి చేస్తుంటారు. అది కూడా కొన్నిసార్లు. ఐతే ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. తనకు తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయంటూ ఓ విద్యార్థి ఏకంగా తన ఉపాధ్యాయురాలి చెంపను ఛెళ్లుమనిపించాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
థాయిలాండ్‌లో 17 ఏళ్ల విద్యార్థి మిడ్ టర్మ్ పరీక్షలో రెండు మార్కులు తక్కువ వచ్చాయి. దానితో అతడు తన గణిత ఉపాధ్యాయురాలిపై హింసాత్మకంగా దాడి చేసాడు. ఈ సంఘటన ఆగస్టు 5న ఉతై థాని సెంట్రల్ ప్రావిన్స్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగింది. విద్యార్థికి తను రాసిన పరీక్షలో 20కి 18 మార్కులు వచ్చాయి. ఐతే ఆ విద్యార్థి తనకు 20 మార్కులకు 20 ఎందుకు వేయలేదంటూ మహిళా ఉపాధ్యాయురాలిని తరగతి గదిలోనే పదే పదే చెంపదెబ్బ కొట్టడం, తన్నడం చేసాడు. ఇవి సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ కావడంతో ఆ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments