Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యా-ఉక్రెయిన్ వార్.. కైవ్ ఇద్దరు పిల్లలతో సహా తల్లి మృతి (video)

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (16:32 IST)
kyiv
ఉక్రెయిన్‌లో రష్యన్ దాడులు జరుగుతున్న నేపథ్యంలో రాజధాని నగరం కైవ్ సమీపంలోని ఇర్బిన్ పట్టణాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నించిన ఓ కుటుంబం మోర్టార్ దాడిలో ప్రాణాలు కోల్పోయింది. 
 
ఈ ఘటనలో ఒక తల్లి, ఇద్దరు పిల్లలతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని సోమవారం ఉక్రేనియన్ భద్రతా అధికారి ఒకరు తెలిపారు. రాజధాని కీవ్‌పై దాడి చేయడానికి రష్యా సిద్ధమవుతున్నట్లు ఉక్రేనియన్ అధికారులు హెచ్చరించారు.
 
ఉక్రేనియన్లు,విదేశీయులు, అందరూ ఈ యుద్ధం నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కైవ్ సమీపంలోని పట్టణం నుండి పారిపోతున్నప్పుడు తల్లి, ఇద్దరు పిల్లలు మరణించారు. 
 
ఇప్పటికే మాస్కో డిమాండ్లు నెరవేరే వరకు రష్యా సైనిక చర్య ఆగదని వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. దీంతో భయభ్రాంతులకు గురైన వందలాది మంది ప్రజలు ఉక్రెయిన్‌ను వీడేందుకు సిద్ధంగా వున్నారు. 

సంబంధిత వార్తలు

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments