Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్ ఖైదా చీఫ్‌ను అంతమొందించాం: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (08:34 IST)
కాబూల్‌లో జరిపిన వైమానిక దాడిలో అల్-ఖైదా నాయకుడు అమాన్ అల్-జవహిరిని అమెరికా హతమార్చినట్లు అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం ప్రకటించారు. "న్యాయం జరిగింది. ఈ ఉగ్రవాద నాయకుడు ఇక లేరు" అని బైడెన్ టెలివిజన్ ప్రసంగంలో అన్నారు.

 
భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి గం 7:30 నిమిషాలకు ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని కాబూల్ ప్రాంతంలోని ఓ రహస్య ప్రదేశంలో అల్-జవహరీ బాల్కనీలో టీ తాగుతున్నట్లు సమాచారం. ఆ సమయంలో అతి సమీపం నుంచి అమెరికా సేనలు డ్రోన్ దాడి చేసి మట్టుబెట్టాయి. కాగా ఈ చర్య అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనంటూ తాలిబాన్ సర్కార్ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments