Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు వెళ్లే పౌరులకు అమెరికా వార్నింగ్.. జమ్మూకాశ్మీర్‌కు మాత్రం వెళ్లొద్దు..

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (10:18 IST)
భారత్‌కు వెళ్లే తమ పౌరులను అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది. నేరాలతో పాటు ఉగ్రవాదం కారణంగా అప్రమత్తంగా వుండాలని ముఖ్యంగా.. జమ్మూకశ్మీర్ ప్రాంతానికి వెళ్లవద్దని అమెరికా పౌరులకు సూచించింది. 
 
ఇందులో భాగంగా అంతర్జాతీయ ప్రయాణ సూచనలను జారీ చేసిన అమెరికా విదేశాంగ శాఖ అందులో భారత్‌కు చేసే ప్రయాణాలకు ఇచ్చే రేటింగ్‌ను రెండుకు తగ్గించింది. ఇంతకుముందు భారతదేశానికి ప్రయాణ రేటింగ్ ఒకటిగా ఉండేది.
 
భారత దేశంలో నేరాలు, ఉగ్రవాద ప్రమాదం నేపథ్యంలో అమెరికా పౌరులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జమ్మూకశ్మీర్ ప్రాంతానికి వెళ్లవద్దు. 
 
తూర్పు లడఖ్ ప్రాంతానికి మాత్రం అప్రమత్తతతో ఉంటూ వెళ్లవచ్చునని అమెరికా పేర్కొంది. భారత్‌లో నేరాలు ఎక్కువగా వున్నాయని అందుచేత అక్కడికి వెళ్లే అమెరికా పౌరులు అప్రమత్తంగా వుండాలని సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments