Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు వెళ్లే పౌరులకు అమెరికా వార్నింగ్.. జమ్మూకాశ్మీర్‌కు మాత్రం వెళ్లొద్దు..

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (10:18 IST)
భారత్‌కు వెళ్లే తమ పౌరులను అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది. నేరాలతో పాటు ఉగ్రవాదం కారణంగా అప్రమత్తంగా వుండాలని ముఖ్యంగా.. జమ్మూకశ్మీర్ ప్రాంతానికి వెళ్లవద్దని అమెరికా పౌరులకు సూచించింది. 
 
ఇందులో భాగంగా అంతర్జాతీయ ప్రయాణ సూచనలను జారీ చేసిన అమెరికా విదేశాంగ శాఖ అందులో భారత్‌కు చేసే ప్రయాణాలకు ఇచ్చే రేటింగ్‌ను రెండుకు తగ్గించింది. ఇంతకుముందు భారతదేశానికి ప్రయాణ రేటింగ్ ఒకటిగా ఉండేది.
 
భారత దేశంలో నేరాలు, ఉగ్రవాద ప్రమాదం నేపథ్యంలో అమెరికా పౌరులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జమ్మూకశ్మీర్ ప్రాంతానికి వెళ్లవద్దు. 
 
తూర్పు లడఖ్ ప్రాంతానికి మాత్రం అప్రమత్తతతో ఉంటూ వెళ్లవచ్చునని అమెరికా పేర్కొంది. భారత్‌లో నేరాలు ఎక్కువగా వున్నాయని అందుచేత అక్కడికి వెళ్లే అమెరికా పౌరులు అప్రమత్తంగా వుండాలని సూచించింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments