Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగోలో ఘోర రైలు ప్రమాదం.. 33మంది మృతి.. భోగీల్లో నిప్పంటుకోవడంతో?

నవంబర్ 13 2017.. సోమవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదాల్లో మృత్యువాత పడిన వారి సంఖ్య అధికమవుతోంది. రాష్ట్రంలోని కృష్ణానదిలో బోటు మునిగిన ఘటన ఓ వైపుంటే.. ఇరాన్-ఇరాక్‌లలో చోటుచేసుకున్న భారీ భూకంపంతో 150 మంద

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (14:46 IST)
నవంబర్ 13 2017.. సోమవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదాల్లో మృత్యువాత పడిన వారి సంఖ్య అధికమవుతోంది. రాష్ట్రంలోని కృష్ణానదిలో బోటు మునిగిన ఘటన ఓ వైపుంటే.. ఇరాన్-ఇరాక్‌లలో చోటుచేసుకున్న భారీ భూకంపంతో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కాంగోలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బోగీలకు నిప్పు అంటుకోవడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. 
 
ఈ ప్రమాదంలో 33మంది మృతి చెందారు.. మరో 26 మంది తీవ్రగాయాలకు గురైయ్యారు. సంఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది... అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. బోగీల్లో అక్రమ రవాణా జరిగిందని.. అందుకే ఆయిల్ టాంకర్లకు నిప్పంటుకుని ఈ ప్రమాదం జరిగి వుంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments