Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరికలతో పిచ్చెక్కిపోయిన మహిళ, ఫేస్ బుక్ కుర్రాడితో రొమాన్స్, ఆ తర్వాత?

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (16:07 IST)
ఆ మహిళకు వివాహం కాలేదు. కోరికలు చంపులేకపోయింది. బాసటగా నిలిచే వ్యక్తి కోసం ఎదురుచూసింది. ఇంకేముంది ఫేస్ బుక్‌లో అకౌంట్ ఓపెన్ చేసింది. వెంటనే యువకులు ఆమె ఫోటో చూసి క్యూకట్టారు. ఇందులో తనకు నచ్చిన యువకుడిని సెలక్ట్ చేసింది. కానీ చివరకు ఆ యువకుడి చేతిలో మోసపోయి బాధపడుతోంది. 
 
సహజీవనం చేసినప్పటి ఫొటోలను వాడుకొని మహిళను బ్లాక్‌మెయిల్ చేసి భారీగా వసూలు చేసిన అరబ్ వ్యక్తికి అబుదాబి కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.94 లక్షలు జరిమానా విధించింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన మహిళతో సహజీవనం చేసిన సయమంలో ఆమెతో ఏకాంతంగా గడిపిన ఫొటోలను తీసుకున్నాడు యువకుడు.
 
ఆ తరువాత వాటిని అడ్డుపెట్టుకొని ఆమెను బెదిరించిడం మొదలెట్టాడు. తాను అడిగినంత ఇవ్వకపోతే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని పలుమార్లు బెదిరించి ఏకంగా కోటి 30 లక్షల వరకు తీసుకున్నాడు. ఆ తరువాత కూడా ఆమెను వదిలిపెట్టలేదు. మళ్లీ డబ్బులు కావాలని బెదిరిస్తుండటంతో బాధితురాలు చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించింది.
 
బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా నిందితుడిని అబుదాబి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టులో తన నేరాన్ని అంగీకరించడంతో నిందితుడికి భారీ జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కోర్టు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments