Webdunia - Bharat's app for daily news and videos

Install App

జన్యుమార్పిడితో సిద్ధం చేసిన పంది గుండెను మనిషికి అమర్చిన వైద్యులు... ఎక్కడ?

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (10:57 IST)
జన్యుమార్పిడి ద్వారా సిద్దం చేసిన పందిగుండెను వైద్యులు మనిషికి అమర్చారు. ప్రస్తుతం ఆ రోగి వేగంగా కోలుకుంటున్నారు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ వైద్యుల ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. రోగి వేగంగా కోలుకుంటుండంతో వైద్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఆ రోగికి రాబోయే మరికొన్ని వారాలు అత్యంత కీలకమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 
 
గత యేడాది ప్రపంచంలోనే తొలిసారిగా ఈ ఆపరేషన్ నిర్వహించిన విషయం తెల్సిందే. మృత్యువు అంచులకు చేరుకున్న 58 యేళ్ళ వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు ఈ ప్రయత్నం చేశారు. అయితే, ఆపరేషన్ తర్వాత రోగి వేగంగా కోలుకోవడం వైద్యులను ఆశ్చర్యపరుస్తుంది. ఆపరేషన్ జరిగిన రెండో రోజునే రోగి ఉత్సాహంతో ఉరకలేస్తూ జోకులు వేయడం ప్రారంభించారని వైద్యులు తెలిపారు.
 
అనారోగ్య కారణాలు, గుండె విఫలం కారణంగా రోగితో పంది గుండెను అమర్చాలని వచ్చిందని వైద్యులు తెలిపారు. అయితే, రానున్న కొన్ని వారాలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. గత యేడాది ఈ యూనివర్శిటీ వైద్యులు ప్రపంచంలోనే తొలిసారిగా ఓ పంది గుండెను డెవిడ్ బెన్నెట్ అనే రోగికి అమర్చి రికార్డు సృష్టించిన విషయం తెల్సిందే. అయితే, ఈ ఆపరేషన్ జరిగిన కొన్ని రోజులకే ఆ రోగి ప్రాణాలు కోల్పోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments