Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీవ్‌‍లో వైమానిక దాడులు.. సైరన్ మోగించిన రష్యా సైనికులు

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (07:39 IST)
kyiv
ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరమైన కీవ్‌‍లో వైమానిక దాడులు చేస్తున్నామని.. ప్రజలు నగరాన్ని వదిలి వెళ్లిపోవాలంటూ సోమవారం నాడు రష్యా సైనికులు సైరెన్ మోగించారు.  
 
ఇప్పటికే జరిగిన విధ్వంసంతో కీవ్ నగరంలో అనేక భవంతులు పాక్షికంగా నేలమట్టం అయ్యాయి. నగరంలోని దక్షిణ ప్రాంతంలో ఇంకా కొందరు ప్రజలు నివసిస్తున్నారు. ప్రజలు సమీపంలోని బాంబు షెల్టర్లలో తలదాచుకోవాలని, లేదంటే నగరం నుంచి వెళ్లిపోవాలని రష్యా సైనికులు హెచ్చరించారు. 
 
ఇదిలా ఉంటే..కీవ్ నగరాన్ని రష్యా సైనికులు పూర్తిగా ఆక్రమించుకోవడంతో అక్కడ పరిస్థితిని సమీక్షించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ నగరాన్ని సందర్శించినట్లు వార్తలు వెలువడ్డాయి. 
 
మరోవైపు కీవ్ నగరాన్ని ఆక్రమించుకోవాలన్న రష్యా సైనికుల ప్రయత్నాలు విఫలమయ్యాయని యుక్రెయిన్ అధికారులు ప్రకటించారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments