Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌లో 165 మంది చిన్నారులను చంపేసిన రష్యా.. ఉక్రెయిన్ ఆరోపణ

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (15:33 IST)
ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తున్న రష్యా బలగాలు ఆ దేశంలో దమనకాండను సాగిస్తుంది. ఏమాత్రం విచక్షణ లేకుండా ఉక్రెయిన్ ప్రజలను హతమార్చుతుంది. రష్యా సైనికులు జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 165 మంది చిన్నారులు చనిపోయారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దండయాత్ర మంగళవారానికి 41వ రోజుకు చేరుకుంది. 
 
మరోవైపు, బుచా సహా పలు నగరాల్లో రష్యా దళాలు, పౌరులు చంపడం, ఇతర యుద్ధ నేరాలపై తాము ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళాతమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. అదేసమయంలో ఉక్రెయిన్‌లో రష్యా బలంగాలు సాగించిన మారణహోమంపై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మంగళవారం అత్యవసరంగా భేటీకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments