Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న ట్విట్టర్

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (13:38 IST)
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్... ట్విటర్‌ను సొంతం చేసుకున్న తర్వాత ఆ సంస్థలోని ఉద్యోగులను దశలవారీగా తొలగిస్తున్నారు. తాజాగా మరో ఐదున్నర వేల మందికి ఆయన ఉద్వాసన పలికారు. అమెరికాతో సహా పలు దేశాల్లో ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే అనేకమంది ఉద్యోగులను ఇంటికి పంపించారు. 
 
తాజాగా ఔట్ సోర్సింగ్ విభాగంలో కూడా ఉద్యోగులను తొలగించారు. దాదాపు 5500 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపించారని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే వీరికి ఉద్వాసన పలికినట్టు తెలుస్తుంది. 
 
కంపెనీ ఈమెయిల్, ఇంటర్నల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌తో యాక్సెస్ కోల్పోయిన తర్వాత ఉద్యోగం కోల్పోయామనే విషయాన్ని ఉద్యోగులు గ్రహించారు. మరికొందరు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం ఈమెయిల్స్ ద్వారా సమాచారం చేరవేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments