భారత్, చైనాలు అలా చేస్తే అసలు సంగతేంటో తేలిపోద్ది.. ట్రంప్

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (13:03 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనాలపై ట్రంప్ సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ఒకవేళ భారత్, చైనా దేశాలు కరోనా వైరస్ పరీక్షలు విస్తృతంగా చేపడితే, అప్పుడు ఆ దేశాల్లో అమెరికా కన్నా ఎక్కువ కేసులే నమోదు అవుతాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. 
 
అమెరికాలో రెండు కోట్ల మందికి కరోనా పరీక్షలు చేపట్టినట్లు ట్రంప్ తెలిపారు. జర్మనీ, దక్షిణ కొరియా, భారత్ కంటే కన్నా.. ఎక్కువ సంఖ్యలో వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జర్మనీలో ఇప్పటివరకు కేవలం 40 లక్షల మందికి మాత్రమే కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. 
 
దక్షిణ కొరియాలో 30 లక్షల మందికి పరీక్షలు చేపట్టారు. అమెరికాలో ఇప్పటి వరకు 19లక్షల కరోనా కేసులు నమోదు అయినట్లు జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ పేర్కొంది. ఇంకా ఒక లక్షా 9 వేల మంది మరణించారు. భారత్‌లో ఇప్పటివరకు 40 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఎక్కువ స్థాయిలో టెస్టింగ్ జరిగితేనే, ఎక్కువ కేసులు బయటపడుతాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : ప్రభాస్ పుట్టినరోజున చిత్రం గా పద్మవ్యూహాన్ని జయించిన పార్ధుడు పోస్టర్ రిలీజ్

Shobhita : ప్రేమ, వెలుగు కలిసి ఉండటం అంటే దీపావళే అంటున్న చైతు, శోభిత

Manchu Manoj : గాంధీకి, బ్రిటీష్ వారికి సవాల్ గా మారిన డేవిడ్ రెడ్డి గా మంచు మనోజ్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments