Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో క్రిస్మస్‌కు ముందు రోజు.. కల్తీ మద్యం సేవించి 32 మంది మృతి

క్రిస్మస్ పండుగ ముందు రోజే పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. పాకిస్థాన్‌లో కల్తీ మద్యం సేవించి 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది తీవ్ర అస్వస్థతకు గురైనారు. ఈ ఘటన టొబా టెక్‌ సింగ్‌ నగరంలోని ఓ క్రైస

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (09:15 IST)
క్రిస్మస్ పండుగ ముందు రోజే పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. పాక్‌లో మద్య నిషేధం అమలులో ఉన్నప్పటికీ.. ఇస్లాం మినహా ఇతర మతస్థులకు కొన్ని సడలింపులున్నాయి. పాకిస్థాన్‌లో కల్తీ మద్యం సేవించి 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది తీవ్ర అస్వస్థతకు గురైనారు. ఈ ఘటన టొబా టెక్‌ సింగ్‌ నగరంలోని ఓ క్రైస్తవ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. క్రిస్మస్‌ పండుగ ముందు రోజు రాత్రి వేడుకలో భాగంగా.. కొందరు వ్యక్తులు తయారు చేసిన మద్యాన్ని స్థానికులు సేవించారు. 
 
సోమవారం ఉదయానికి వారిలో కొందరు మృతి చెందగా, మరికొంతమంది ఆస్పత్రి పాలైనారు. బాధితుల్లో ఎక్కువ మంది క్రైస్తవులే. ఘటనపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. సదరు మద్యం తయారు చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments