Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో క్రిస్మస్‌కు ముందు రోజు.. కల్తీ మద్యం సేవించి 32 మంది మృతి

క్రిస్మస్ పండుగ ముందు రోజే పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. పాకిస్థాన్‌లో కల్తీ మద్యం సేవించి 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది తీవ్ర అస్వస్థతకు గురైనారు. ఈ ఘటన టొబా టెక్‌ సింగ్‌ నగరంలోని ఓ క్రైస

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (09:15 IST)
క్రిస్మస్ పండుగ ముందు రోజే పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. పాక్‌లో మద్య నిషేధం అమలులో ఉన్నప్పటికీ.. ఇస్లాం మినహా ఇతర మతస్థులకు కొన్ని సడలింపులున్నాయి. పాకిస్థాన్‌లో కల్తీ మద్యం సేవించి 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది తీవ్ర అస్వస్థతకు గురైనారు. ఈ ఘటన టొబా టెక్‌ సింగ్‌ నగరంలోని ఓ క్రైస్తవ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. క్రిస్మస్‌ పండుగ ముందు రోజు రాత్రి వేడుకలో భాగంగా.. కొందరు వ్యక్తులు తయారు చేసిన మద్యాన్ని స్థానికులు సేవించారు. 
 
సోమవారం ఉదయానికి వారిలో కొందరు మృతి చెందగా, మరికొంతమంది ఆస్పత్రి పాలైనారు. బాధితుల్లో ఎక్కువ మంది క్రైస్తవులే. ఘటనపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. సదరు మద్యం తయారు చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments