Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలు తప్పిన సేల్దా-అజ్మేర్‌ ఎక్స్‌ప్రెస్‌.. ఇద్దరి మృతి.. 26 మందికి గాయాలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ వద్ద సేల్దా - ఆజ్మీర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం బుధవారం ఉదయం కాన్పూర్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. రైలులోని 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 26 మంది

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (08:56 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ వద్ద సేల్దా - ఆజ్మీర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం బుధవారం ఉదయం కాన్పూర్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. రైలులోని 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 26 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న సహాయబృందాలు ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకుని సహాయచర్యలు చేపట్టారు.
 
కాన్పూర్ వద్ద జరిగి రైలు ప్రమాదం దురదృష్టకరమని రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు అన్నారు. రైలు ప్రమాదస్థలిలో పరిస్థితిని సమీక్షిస్తున్నామని.. అధికారులను ఘటనాస్థలికి వెళ్లాలని ఆదేశించినట్లు చెప్పారు. క్షతగాత్రులకు పరిహారం ఇస్తామని ప్రకటించారు.
 
హెల్ప్‌లైన్‌ నంబర్లు.. 
రైలు ప్రమాద వివరాలు తెలుసుకునేందుకు రైల్వేశాఖ హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేసింది. 
099350 24350 
097948 45953
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments