Webdunia - Bharat's app for daily news and videos

Install App

జింబాబ్వేలో కరోనాతో ముగ్గురు మంత్రులు మృతి

Webdunia
శనివారం, 23 జనవరి 2021 (10:50 IST)
జింబాబ్వేలో కేవలం వారం వ్యవధిలోనే కరోనాతో ముగ్గురు మంత్రులు కన్నుమూశారు. శుక్రవారం ఆ దేశ రవాణా, మౌలికసదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి జోయల్‌ మటీజా కరోనాతో మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు.

బుధవారం విదేశీ వ్యవహారాల మంత్రి శిబుసిసో మోయో బుధవారం మరణిఇంచగా...జనవరి 15వతేదీన మనికాలాండ్‌ మంత్రి ఎల్లన్‌ గ్వార్డజింబా కోవిడ్‌కు బలయ్యారు. కాగా, మరో మాజీ మంత్రి సైతం కరోనాతో మృతి చెందినట్లు తెలుస్తోంది.

మాజీ విద్యాశాఖ మంత్రి అనియాస్‌ చిగ్వేడర్‌ కోవిడ్‌ సంబంధిత సమస్యలతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

జింబాబ్వే దేశంలో గత 24 గంటల్లో 639 మంది కరోనా బారిన పడ్డారు. జింబాబ్వేలో 30వేల కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, ముగ్గురు మంత్రులు కోవిడ్‌తో మృతి చెందడం ఇప్పుడు అక్కడ కలవరం కలిగిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments