Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లోకి 450మంది టెర్రరిస్టులు? అమర్‌నాథ్‌ యాత్రను లక్ష్యంగా?

జమ్మూకాశ్మీర్‌లోకి చొరబడేందుకు 450మంది టెర్రరిస్టులు వేచి చూస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. నియంత్రణ రేఖ వద్ద వివిధ లాంచ్ ప్యాడ్స్ వద్ద కనీసం 450 మంది పాకిస్థాన్ టెర్రరిస్టులు వేచి

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (16:11 IST)
జమ్మూకాశ్మీర్‌లోకి చొరబడేందుకు 450మంది టెర్రరిస్టులు వేచి చూస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. నియంత్రణ రేఖ వద్ద వివిధ లాంచ్ ప్యాడ్స్ వద్ద కనీసం 450 మంది పాకిస్థాన్ టెర్రరిస్టులు వేచి చూస్తున్నారని నిఘా సంస్థలు వెల్లడించాయి. ఈ టెర్రరిస్టుల్లో హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా ఉగ్రవాదులు వున్నారని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. 
 
జూన్ 28 నుంచి ప్రారంభమయ్యే అమర్‌ నాథ్ యాత్రను వీరు లక్ష్యంగా చేసుకున్నారని ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. రంజాన్ మాసం సందర్భంగా తీవ్రవాద వ్యతిరేక దాడులకు భారత్ విరామం ప్రకటించిన నేపథ్యంలో.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఉగ్రవాద సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులను జమ్మూకాశ్మీర్‌లోకి అడుగుపెట్టనీయకుండా భారత సైన్యం తగిన ఏర్పాట్లు చేస్తోంది. బందోబస్తును పటిష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments