Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లోకి 450మంది టెర్రరిస్టులు? అమర్‌నాథ్‌ యాత్రను లక్ష్యంగా?

జమ్మూకాశ్మీర్‌లోకి చొరబడేందుకు 450మంది టెర్రరిస్టులు వేచి చూస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. నియంత్రణ రేఖ వద్ద వివిధ లాంచ్ ప్యాడ్స్ వద్ద కనీసం 450 మంది పాకిస్థాన్ టెర్రరిస్టులు వేచి

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (16:11 IST)
జమ్మూకాశ్మీర్‌లోకి చొరబడేందుకు 450మంది టెర్రరిస్టులు వేచి చూస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. నియంత్రణ రేఖ వద్ద వివిధ లాంచ్ ప్యాడ్స్ వద్ద కనీసం 450 మంది పాకిస్థాన్ టెర్రరిస్టులు వేచి చూస్తున్నారని నిఘా సంస్థలు వెల్లడించాయి. ఈ టెర్రరిస్టుల్లో హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా ఉగ్రవాదులు వున్నారని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. 
 
జూన్ 28 నుంచి ప్రారంభమయ్యే అమర్‌ నాథ్ యాత్రను వీరు లక్ష్యంగా చేసుకున్నారని ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. రంజాన్ మాసం సందర్భంగా తీవ్రవాద వ్యతిరేక దాడులకు భారత్ విరామం ప్రకటించిన నేపథ్యంలో.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఉగ్రవాద సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులను జమ్మూకాశ్మీర్‌లోకి అడుగుపెట్టనీయకుండా భారత సైన్యం తగిన ఏర్పాట్లు చేస్తోంది. బందోబస్తును పటిష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments