Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు, శునకాల దృష్టి కూడా అక్కడేనట!

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2019 (15:41 IST)
మామూలుగా చెబితే జనంలోకి వెళ్ళదనుకుందో ఏమో కానీ... ఆ మహిళ ఓ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పడదే పెద్ద చర్చనీయాంశమైంది.

ఆమె చేసిందేమిటంటే... వక్షోజాల మధ్య రహస్య కెమేరా పెట్టుకుని షికారుకెళ్ళడం. ఆస్ట్రేలియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రిస్బేన్‌కు చెందిన విట్నీ జెలిగ్ అనే 29 ఏళ్ల మహిళకు ఈ కొత్త ఆలోచన వచ్చింది.

ప్రజలకు ఆమె అవగాహన కల్పించాలనుకున్న విషయం కూడా... వక్షోజాలకు సంబంధించినదే కావడంతో ఆమె ఈ రకంగా ప్రయత్నం చేసింది.
 
ఓ మహిళ రోడ్డు మీద వెళ్ళే సందర్భాల్లో... అందరి దృష్టి ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలన్నదే ఆమె కోరిక. ఈ క్రమంలోనే... తన ‘బ్రా’కు ఓ హిడెన్ కెమేరా పెట్టుకుని రోడ్డు మీదకు వచ్చింది.

ఆ తర్వాత ఇంటికి వెళ్లి వీడియోను చూసి షాకైంది. కేవలం పురుషులు మాత్రమే కాదు... మహిళలు, చివరికు కుక్కలు కూడా తన వక్షోజాను చూడటం చూసి ఆమె ఆవాక్కైంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments