అమ్మను చంపి.. రోజుకు కొంత చొప్పున తినేసిన కుమారుడు

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (07:41 IST)
సొంత తల్లిని హతమార్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి, 15 రోజులపాటు ఫ్రిజ్‌లో పెట్టుకొని తిన్నాడో కుమారుడు. కన్నపేగు ప్రేమను మరచిపోయి కసాయిగా ప్రవర్తించిన అతన్ని పోలీసులు అప్పుడే అరెస్టు చేశారు.

ఈ ఘటన 2019 ఫిబ్రవరిలో జరిగింది. స్పెయిన్‌ రాజధాని మ్యాడ్రిడ్‌కు చెందిన ఆల్బర్టో సాంచెజ్ గోమెజ్ అనే 28 ఏళ్ల యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తనతోపాటు అపార్ట్‌మెంటులో ఉంటున్న తల్లిని అతను హతమార్చాడు.

ఆపై ముక్కలుగా నరికి రోజుకు కొంత చొప్పున తినేశాడు.  తనకు ఆ సమయంలో మానసిక స్థితి సరిగా లేదని, సైకాటిక్ ఎపిసోడ్‌లో ఉన్నానని ఆల్బర్టో కోర్టుకు తెలిపాడు.

ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు అతనికి 15 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments