Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మను చంపి.. రోజుకు కొంత చొప్పున తినేసిన కుమారుడు

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (07:41 IST)
సొంత తల్లిని హతమార్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి, 15 రోజులపాటు ఫ్రిజ్‌లో పెట్టుకొని తిన్నాడో కుమారుడు. కన్నపేగు ప్రేమను మరచిపోయి కసాయిగా ప్రవర్తించిన అతన్ని పోలీసులు అప్పుడే అరెస్టు చేశారు.

ఈ ఘటన 2019 ఫిబ్రవరిలో జరిగింది. స్పెయిన్‌ రాజధాని మ్యాడ్రిడ్‌కు చెందిన ఆల్బర్టో సాంచెజ్ గోమెజ్ అనే 28 ఏళ్ల యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తనతోపాటు అపార్ట్‌మెంటులో ఉంటున్న తల్లిని అతను హతమార్చాడు.

ఆపై ముక్కలుగా నరికి రోజుకు కొంత చొప్పున తినేశాడు.  తనకు ఆ సమయంలో మానసిక స్థితి సరిగా లేదని, సైకాటిక్ ఎపిసోడ్‌లో ఉన్నానని ఆల్బర్టో కోర్టుకు తెలిపాడు.

ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు అతనికి 15 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments