Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌లో రెండో ప్రపంచ యుద్ధం.. 4లక్షల మహిళల్ని అలా వాడేశారా?

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (11:18 IST)
జపాన్‌లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఇదే ప్రపంచ చివరి యుద్ధం అని భారీ విధ్వంసాలు చోటుచేసుకున్నాయి. ప్రాణనష్టం భారీగా వున్నది. ఆ సమయంలో జపాన్ సైన్యం ఆసియా దేశాలకు చెందిన లక్షలాది మంది మహిళలను లైంగిక బానిసలుగా వేధించినట్లు తాజా నివేదికలో తేలింది. 
 
రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో 1942వ సంవత్సరం.. లీ అనే యువతి ఉద్యోగం ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా జపాన్ సైనికులు ఆ యువతిని కిడ్నాప్ చేశారు. ఆపై ఆమెను చైనాకు పంపించారు. అక్కడ ఆమెను లైంగిక బానిసగా చిత్రహింసలకు గురిచేశారు. 
 
ఇదే విధంగా లక్షలాది మహిళలు రెండో ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో లైంగిక బానిసలుగా మగ్గారని తెలిసింది. ఇలా సెక్స్ బానిసలుగా మారిన మహిళల సంఖ్య నాలుగు లక్షలుగా వుంటుందని పరిశోధనలో తేలింది. ప్రస్తుతం తాజా నివేదిక జపాన్‌లో సంచలనానికి దారి తీసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం