Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు కుమారులను చంపాడు.. మాంసాన్ని వండుకుని తిన్నాడు..

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (14:12 IST)
ఇటీవలి కాలంలో ఘోరాలు జరిగిపోతున్నాయి. తాజాగా పాకిస్థాన్‌లో ఓ వ్యక్తి ఇద్దరు చిన్నారులను చంపి వారి మాంసాన్ని వండి తిన్నాడు.  వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లోని ముజఫర్ గఢ్‌లో ఫయాజ్ అనే వ్యక్తికి ముగ్గురు పిల్లలు. 
 
వారి పేర్లు అలీ హసన్ (7 సంవత్సరాలు), అబ్దుల్లా (3 సంవత్సరాలు), హఫ్జా (ఒకటిన్నర సంవత్సరాలు). అయితే ఆరు రోజుల క్రితం ముగ్గురు పిల్లలను కిడ్నాప్ చేశాడు. 
 
విషయం తెలుసుకున్న ఫయాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నారు. నిందితులు అబ్దుల్లా, హఫ్జాలను కత్తితో దారుణంగా హత్య చేశాడు. 
 
ఆ తర్వాత వారి మాంసాన్ని తీసి వండుకుని తిన్నాడు. ఆ తర్వాత స్థానిక దర్గాలో ఆ మాంసంతో వండిన వంటలను పంపిణీ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments