Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు కుమారులను చంపాడు.. మాంసాన్ని వండుకుని తిన్నాడు..

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (14:12 IST)
ఇటీవలి కాలంలో ఘోరాలు జరిగిపోతున్నాయి. తాజాగా పాకిస్థాన్‌లో ఓ వ్యక్తి ఇద్దరు చిన్నారులను చంపి వారి మాంసాన్ని వండి తిన్నాడు.  వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లోని ముజఫర్ గఢ్‌లో ఫయాజ్ అనే వ్యక్తికి ముగ్గురు పిల్లలు. 
 
వారి పేర్లు అలీ హసన్ (7 సంవత్సరాలు), అబ్దుల్లా (3 సంవత్సరాలు), హఫ్జా (ఒకటిన్నర సంవత్సరాలు). అయితే ఆరు రోజుల క్రితం ముగ్గురు పిల్లలను కిడ్నాప్ చేశాడు. 
 
విషయం తెలుసుకున్న ఫయాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నారు. నిందితులు అబ్దుల్లా, హఫ్జాలను కత్తితో దారుణంగా హత్య చేశాడు. 
 
ఆ తర్వాత వారి మాంసాన్ని తీసి వండుకుని తిన్నాడు. ఆ తర్వాత స్థానిక దర్గాలో ఆ మాంసంతో వండిన వంటలను పంపిణీ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన సారంగపాణి జాతకం చిత్రం రివ్యూ

టామ్ క్రూయిస్ మిషన్: ఇంపాజిబుల్ - భారతదేశంలో 6 రోజుల ముందుగా విడుదల

కలియుగమ్ 2064 ట్రైలర్, మోడరన్ కైండ్ ఆఫ్ బుక్ లా వుంది : రాంగోపాల్ వర్మ

అభిమన్యు సింగ్ నటించిన సూర్యాపేట జంక్షన్ చిత్రం రివ్యూ

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం
Show comments