Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ నుంచి స్మార్ట్ ఫోన్ ఎగుమతులు రెట్టింపు.. మోటారోలా

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (13:34 IST)
మోటరోలా వచ్చే ఏడాది నుంచి భారత్ నుంచి స్మార్ట్‌ఫోన్ ఎగుమతులను రెట్టింపు చేయాలని యోచిస్తోంది. దీనిపై మోటరోలా ఆసియా-పసిఫిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ మణి మాట్లాడుతూ, ఉత్తర అమెరికాలో భారతీయ సరుకులను పెంచడం ద్వారా ఇది సాధ్యమవుతుందన్నారు. 
 
ఉత్తర అమెరికా భారతదేశం నుండి మా ప్రాథమిక ఎగుమతి మార్కెట్ అని తెలిపారు. ప్రస్తుతం తాము 20-25 శాతం ఉత్తర అమెరికాకు ఎగుమతి చేస్తున్నాము. ఈ ఎగుమతి శాతాన్ని ప్రతి సంవత్సరం పెంచాలనుకుంటున్నామని చెప్పారు. 
 
వచ్చే ఏడాది 2024లో మా ఎగుమతులను రెట్టింపు చేయాలని సర్వం సిద్ధం చేస్తున్నట్లు మణి చెప్పుకొచ్చారు. ఈ క్యాలెండర్ సంవత్సరంలో, అక్టోబర్ వరకు సంస్థ 800,000 స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే ఎగుమతి చేసింది. వచ్చే ఏడాదిని ఈ ఎగుమతిని రెట్టింపు చేస్తామని మణి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments