Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వెల్‌కమ్ బోర్డు'ను దొంగిలించి సీసీ కెమెరాలకు చిక్కింది!

సమాజంలో వివిధ రకాల దొంగతనాలు జరుగుతుంటాయి. కొందరు ఆకలిని తీర్చుకునేందుకు దొంగతనం చేస్తే.. మరికొందరు జల్సాల కోసం చోరీలు చేస్తుంటారు. ఇంకొందరు చిల్లర దొంగతనాలు చేస్తూ చిక్కుల్లో పడుతుంటారు.

Webdunia
సోమవారం, 25 జులై 2016 (15:38 IST)
సమాజంలో వివిధ రకాల దొంగతనాలు జరుగుతుంటాయి. కొందరు ఆకలిని తీర్చుకునేందుకు దొంగతనం చేస్తే.. మరికొందరు జల్సాల కోసం చోరీలు చేస్తుంటారు. ఇంకొందరు చిల్లర దొంగతనాలు చేస్తూ చిక్కుల్లో పడుతుంటారు. 
 
ఇలాంటి దొంగతనమే ఒకటి టెక్సాస్‌లో జరిగింది. హారిస్ కౌంటీకి చెందిన కార్లే విలియమ్స్(30) ఓ ఇంటిముందున్న వెల్‌కమ్ బోర్డును దొంగిలించి కటకటాలపాలైంది. దాంతోపాటు అమెరికా జాతీయ పతాకంతో తయారు చేసిన మరో అలంకరణను దొంగిలించింది. పాపం.. ఆమె చేతివాటం కాస్తా సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో జైలుపాలు కాక తప్పలేదు. 
 
నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె దొంగిలించిన వెల్‌కమ్ బోర్డు, వస్త్రంతో తయారుచేసిన పూలదండలాంటి అలంకరణను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలికి ‘ఇలాంటి’ దొంగతనాలు మామూలేనని పోలీసులు పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments