Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊరకే వచ్చా.. తెలుగోళ్ళ సమస్యలన్నీ కేంద్రమే చూసుకుంటుంది : నరసింహన్

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఢిల్లీకి వెళ్లారు. ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.

Webdunia
సోమవారం, 25 జులై 2016 (15:23 IST)
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఢిల్లీకి వెళ్లారు. ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాను ఢిల్లీకి వచ్చాను కాబట్టి మర్యాద పూర్వకంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిశానని, అంతకన్నా మరే ఇతర కారణాలు లేవని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. 
 
కాగా, సోమవారం ఉదయం మోడీతో నరసింహన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పిన నరసింహన్, కృష్ణా జలాల పంపిణీ విషయంలో తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు. చర్చలతో లాభం లేదనుకుంటే కేంద్రం కల్పించుకుంటుందన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments