Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్సాస్‌ డెయిరీ ఫాంలో భారీ పేలుడు... 18 వేల ఆవులు మృతి

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (13:51 IST)
అమెరికా దేశంలోని టెక్సాస్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. ఇక్కడి డిమ్మిట్‌లోని సౌత్ ఫోర్క్ డెయిరీ ఫాంలో హఠాత్తుగా పేలుడు సంభవించడంతో ఏకంగా 18 వేల ఆవులు మృతి చెందాయి. ఈ డెయిరీ ఫామ్‌లో పని చేస్తున్న ఓ మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో చనిపోయిన ఆవుల విలువ సుమారుగా రూ.300 కోట్ల మేరకు ఉంటుందని అంచనా వేశారు. 2013 తర్వాత డెయిరీ ఫాంలలో ఇంత పెద్ద ప్రమాదం సంభవించడం గమనార్హం. 
 
అయితే, ఈ ఘటన ఈ నెల 10వ తేదీన జరిగినట్టుగా తెలుస్తుంది. డెయిరీ ఫాంలోని యంత్రాలు బాగా వేడెక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగివుంటుందని భావిస్తున్నారు. పేలుడు జరిగిన ర్వాత ఒక్కసారిగా మీథేన్ వాయువు అధిక మొత్తంలో విడుదలైందని, అందుకే ఆవులు మృతి చెందివుంటాయని అధికారులు భావిస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments