Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్సాస్‌ డెయిరీ ఫాంలో భారీ పేలుడు... 18 వేల ఆవులు మృతి

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (13:51 IST)
అమెరికా దేశంలోని టెక్సాస్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. ఇక్కడి డిమ్మిట్‌లోని సౌత్ ఫోర్క్ డెయిరీ ఫాంలో హఠాత్తుగా పేలుడు సంభవించడంతో ఏకంగా 18 వేల ఆవులు మృతి చెందాయి. ఈ డెయిరీ ఫామ్‌లో పని చేస్తున్న ఓ మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో చనిపోయిన ఆవుల విలువ సుమారుగా రూ.300 కోట్ల మేరకు ఉంటుందని అంచనా వేశారు. 2013 తర్వాత డెయిరీ ఫాంలలో ఇంత పెద్ద ప్రమాదం సంభవించడం గమనార్హం. 
 
అయితే, ఈ ఘటన ఈ నెల 10వ తేదీన జరిగినట్టుగా తెలుస్తుంది. డెయిరీ ఫాంలోని యంత్రాలు బాగా వేడెక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగివుంటుందని భావిస్తున్నారు. పేలుడు జరిగిన ర్వాత ఒక్కసారిగా మీథేన్ వాయువు అధిక మొత్తంలో విడుదలైందని, అందుకే ఆవులు మృతి చెందివుంటాయని అధికారులు భావిస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments