Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్సాస్‌ డెయిరీ ఫాంలో భారీ పేలుడు... 18 వేల ఆవులు మృతి

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (13:51 IST)
అమెరికా దేశంలోని టెక్సాస్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. ఇక్కడి డిమ్మిట్‌లోని సౌత్ ఫోర్క్ డెయిరీ ఫాంలో హఠాత్తుగా పేలుడు సంభవించడంతో ఏకంగా 18 వేల ఆవులు మృతి చెందాయి. ఈ డెయిరీ ఫామ్‌లో పని చేస్తున్న ఓ మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో చనిపోయిన ఆవుల విలువ సుమారుగా రూ.300 కోట్ల మేరకు ఉంటుందని అంచనా వేశారు. 2013 తర్వాత డెయిరీ ఫాంలలో ఇంత పెద్ద ప్రమాదం సంభవించడం గమనార్హం. 
 
అయితే, ఈ ఘటన ఈ నెల 10వ తేదీన జరిగినట్టుగా తెలుస్తుంది. డెయిరీ ఫాంలోని యంత్రాలు బాగా వేడెక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగివుంటుందని భావిస్తున్నారు. పేలుడు జరిగిన ర్వాత ఒక్కసారిగా మీథేన్ వాయువు అధిక మొత్తంలో విడుదలైందని, అందుకే ఆవులు మృతి చెందివుంటాయని అధికారులు భావిస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments