Webdunia - Bharat's app for daily news and videos

Install App

వుహాన్‌లో ప్రజలందరికీ పరీక్షలు

Webdunia
బుధవారం, 13 మే 2020 (07:46 IST)
చైనా నగరం వుహాన్‌లో ప్రజలందరికీ పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో సుమారు కోటి పది లక్షల మందికి పరీక్షలు చేయాల్సి వస్తుంది.

ఈ నగరంలో కరోనా వైరస్‌ను నిర్మూలించి, లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత కొత్త ఇన్ఫెఫెక్షన్‌ కేసులను కనుగొనడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా వైరస్‌ ధాటికి విలవిలాడుతున్న అమెరికాలో ఈ వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 80 వేలు దాటింది. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా 2,82,500 మంది మృతి చెందగా, అమెరికాలోనే 82 వేలకు పైగా మరణించారు. ప్రపంచంలో సుమారు 42 లక్షమంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు.

మంగళవారం నుంచి రష్యాలో లాక్‌డౌన్‌ నిబంధనలు స్వల్పంగా తొలగించడం ప్రారంభించారు. రష్యాలో గత 24 గంటల్లో 11,656 కొత్త కేసులు నమోదయ్యాయి.

మొత్తంగా 2,21,344 మంది వైరస్‌ బారిన పడగా, 2 వేలకు పైగా మృతి చెందారు. యూరప్‌లో అత్యధికంగా కరోనా ప్రభావానికి గురైన స్పెయిన్‌, ఫ్రాన్స్‌ల్లోనూ నిబంధనలను క్రమంగా తొలగించడం ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments