Webdunia - Bharat's app for daily news and videos

Install App

థాయ్‌లాండ్‌లో 83 మంది భారతీయ గ్యాంబ్లర్లు అరెస్టు.. చికోటీ ప్రవీణ్ కూడా..

Webdunia
సోమవారం, 1 మే 2023 (16:25 IST)
థాయ్‌ల్యాండ్‌లో 83 మంది భారతీయ గ్యాంబ్లర్లను ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ప్రముఖ గ్యాంబ్లర్ చికోటి ప్రవీణ్ కూడా ఉన్నారు. ఆసియా పట్టయా హోటల్‌లో గుట్టుచప్పుడు కాకుండా ఈ గ్యాంబ్లింగ్ నిర్వస్తుండగా థాయ్ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేసి మొత్తం 93 మందిని అరెస్టు చేశఆరు. వీరిలో 83 మంది భారతీయ గ్యాంబ్లర్లు ఉన్నారు. వీరిలో ప్రధానంగా హైదరాబాద్ క్యాసినో నిర్వాహకుడు చికోటీ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు. 
 
పటాయా హోటల్‌కి థాయ్ పోలీసులు ప్రవేశించిన సమయంలో గ్యాంబ్లర్లు వివిధ రకాలైన క్రీడలు ఆడుతున్నారు. పోలీసులను చూడగానే వారంతా పోరిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని చుట్టుముట్టి అరెస్టు చేసినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ నిందితుల నుంచి రూ.1.60 లక్షల భారతీయ కరెన్సీ, రూ.20 కోట్ల గ్యాంబ్లింగ్ చిప్స్, 93 మొబైల్ ఫోన్లు, 8 సీసీటీవీలను స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ హోటల్‌లో దాదాపు రూ.100 కోట్ల మేరకు గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. థాయ్ నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు ఈ హోటల్‌లో సోదాలు నిర్వహించి, ఈ గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. పైగా, ఈ గ్యాంబ్లింగ్ కోసం ఉపయోగించిన అన్ని పరికరాలు భారత్ నుంచి థాయ్‌కు తీసుకెళ్లినవి కావడం గమనార్హం. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments