Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో చర్చలకు కూర్చుంటాం.. తాలిబన్ స్పష్టం

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (21:36 IST)
భారత్‌తో ఇప్పటివరకూ ఎటువంటి చర్చలూ జరపలేదని తాలిబన్‌లు స్పష్టం చేశారు. అంతేకాకుండా.. చర్చలు నిష్పాక్షికంగా జరుగుతాయంటేనే తాము భారత్‌తో చర్చలకు కూర్చుంటామని తేల్చి చెప్పారు. ఈ మేరకు తాలిబన్‌ల అధికార ప్రతినిధి మహ్మద్ సొహెయిల్ షాహీన్.. ఓ జాతీయ చానల్‌కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
అంతేకాకుండా..అఫ్గానిస్థాన్ గడ్డపై నుంచి మరో దేశంపై దాడులు చేసేందుకు ఏ వ్యక్తిని, లేదా సంస్థను అనుమతించబోమని కూడా సోహెయిల్ స్పష్టం చేశారు. అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న అష్రాఫ్ ఘానీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని తేల్చి చెప్పిన ఆయన.. ఘానీ ప్రభుత్వానికి తామెన్నటికీ లొంగమని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments