Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ఘనిస్థాన్‌లో చెలరేగిపోయిన తాలిబన్లు.. 28మంది పోలీసులు మృతి

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (09:25 IST)
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు చెలరేగిపోయారు. భద్రతాదళాల చెక్‌పాయింట్లు లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన వరుస దాడుల్లో 28 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ ఉరుజ్గాన్‌ రాష్ట్ర పరిధిలో మంగళవారం రాత్రి ఈ దాడులు జరిగాయి. 
 
ఆఫ్ఘన్‌లో శాంతి నెలకొల్పేందుకు కార్యాచరణను రూపొందించడానికి ఖతర్‌లో ఆఫ్ఘన్‌ ప్రభుత్వం, తాలిబన్‌ ప్రతినిధులు చర్చలు జరుపుతున్న సమయంలో దాడులు జరిగాయి. ఈ దాడులకు తాలిబనే బాధ్యత అని తాలిబాన్ ప్రతినిధి, ఖారీ మొహమ్మద్ యూసుఫ్ అహ్మది తెలిపాడు. 
 
ఆ ప్రాంతంలోని పోలీసులు యోధులకు లొంగిపోవడానికి నిరాకరించడంతో ఈ దాడులు తప్పలేదని అహ్మది చెప్పాడు. లొంగిపోయేందుకు నిరాకరించడంతో పాటు ఆయుధాలను చేతపట్టడంతో పోలీసులపై అటాక్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments