Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరికీ హాని తలపెట్టం.. ఎవరి పనులు వారు చేసుకోవచ్చు : తాలిబన్లు

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (14:55 IST)
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబన్ తీవ్రవాదులు మంగళవారం కీలక ప్రకటన చేశారు. ఈ దేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న 2 రోజుల తర్వాత ఈ కీ ల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 
 
దేశంలోని అంద‌రు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు క్ష‌మాభిక్ష పెట్టేశామ‌ని, అంద‌రూ వ‌చ్చి ఎప్ప‌టిలాగే ధైర్యంగా ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు. పూర్తి భ‌రోసాతో మీ సాధార‌ణ జీవితాన్ని గ‌డ‌పండి అంటూ మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో తాలిబ‌న్లు స్ప‌ష్టం చేశారు. 
 
ఆదివార‌మే రాజ‌ధాని కాబూల్ స‌హా దేశం మొత్తాన్నీ తాలిబ‌న్లు తమ ఆధీనంలోకి తీసుకున్న విష‌యం తెల్సిందే. వాళ్ల రాక్ష‌స రాజ్యాన్ని త‌లుచుకుంటూ ఇప్ప‌టికే ఎన్నో వేల మంది పౌరులు దేశాన్ని వ‌దిలి వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో తాలిబ‌న్లు గ‌త ప్ర‌భుత్వంలో ప‌ని చేసిన ఉద్యోగుల‌కు క్ష‌మాభిక్ష పెట్టిన‌ట్లు ప్ర‌క‌టించ‌డం గ‌మనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments