Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందశాతం ప్రజల్ని మింగేసే కరోనా జిఎక్స్-పిఎస్‌వి.. చైనా నుంచి..?

సెల్వి
గురువారం, 18 జనవరి 2024 (10:58 IST)
ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్నారు. తాజాగా కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ప్రజలను వందశాతం మింగేసే కొత్త వైరస్‌పై చైనా పరిశోధన చేస్తున్నట్లు షాకింగ్ వార్తలు బయటికి వచ్చాయి. 
 
2019వ సంవత్సరం చివరిన చైనాలో వూహాన్ ప్రావిన్స్‌ నుంచి కరోనా పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఇబ్బంది పడ్డారు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందుకోసం టీకాలు వచ్చాయి. 
 
క్వారంటైన్‌‌తో కరోనా నుంచి చాలామంది కోలుకున్నారు. ఈ కోవిడ్ నుంచి ప్రపంచ ప్రజలు కోలుకుంటున్నారు. కొత్త కొత్త వేరియంట్‌లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా జిఎక్స్-పిఎస్‌వి అనే వైరస్‌ను పరిశోధకులు కనుగొన్నారు.
 
కరోనా ఫ్యామిలీకి చెందిన ఈ వైరస్ వందశాతం ప్రజలను మింగేసేటువంటి ప్రమాదకరమైందని చెప్పబడుతోంది. ఈ వైర‌స్‌‌ను చైనా పరిశోధకులు కొన్ని ఎలుక‌ల‌పై ప‌రిశోధించినట్లు తెలుస్తోంది. ఈ పరీక్ష విజ‌య‌వంతమైనట్లు సమాచారం. 
 
కరోనా వైరస్ చైనా పరిశోధనా కేంద్రం నుంచే పుట్టుకొచ్చిందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్న వేళ.. డ్రాగన్ కంట్రీ ఎలాంటి క్లారిటీ ఇవ్వని పరిస్థితుల్లో చైనా కొత్త వైరస్‌ను కనుగొనే పనిలో పడటంపై మళ్లీ చర్చ మొదలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments