Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంధనం కొరత.. రోజుకు పది గంటలు కరెంట్ కోత.. ఎక్కడ?

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (14:24 IST)
electricity
ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంక  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. కొరత వల్ల నేటి నుంచి కరెంటు కోతల సమయాన్ని రోజుకు 10 గంటలకు పెంచాలని నిర్ణయించింది ఆ దేశ ప్రభుత్వం.
 
ఇప్పటికే ఇంధన కొరత వల్ల ప్రజలు వివిధ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో సరిపడా ఇంధనం లేని కారణంగా ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకుంది.  దేశంలో ప్రస్తుతం 750 మెగా వాట్ల విద్యుత్ కొరత ఉందని ప్రభుత్వం తెలిపింది. 
 
బుధవారం (మార్చి 30) నుంచి దేశవ్యాప్తంగా రోజుకు 10 గంటల చొప్పున విద్యుత్ సరఫరా నిలిపివేయాలని (పవర్​ కట్​) భావిస్తోంది.
 
ఇంధన ధరలు పెరిదిపోవడంతో పాటు కొరత కారణంగా పెట్రోల్​ బంకుల ఎదుట వాహనాదారులు గంటల తరపడి వేచి ఉండాల్సి వస్తోంది. ఇళ్లలో ఉన్న ప్రజలు కూడా.. గంటల తరబడి కరెంటుకోతల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
 
ఈ నెల ఆరంభంలో కరెంటు కోతలు రోజుకు 7 గంటలుగా ఉంటే.. తాజాగా ఆ సమయాన్ని 10 గంటలకు పెంచింది ప్రభుత్వం. థర్మల్​ విద్యుత్​ ఉత్పత్తికి అవసరమైన ఇంధనం లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు పబ్లిక్ యుటిలిటీ కమిషనర్​ జనక రత్నాయక చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments