Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకలో అశాంతి... 10 రోజుల పాటు ఎమర్జెన్సీ

పొరుగు దేశం శ్రీలంకలో మళ్లీ చిచ్చురాజుకుంది. ఫలితంగా అశాంతి నెలకొంది. దీంతో అత్యవసరంగా సమావేశమైన ఆ దేశ మంత్రివర్గం 10 రోజుల పాటు ఎమర్జెన్సీని విధించింది. ఈ విషయాన్ని ఆ దేశ మంత్రి దిస్సనాయకే మీడియాకు వ

Webdunia
మంగళవారం, 6 మార్చి 2018 (17:03 IST)
పొరుగు దేశం శ్రీలంకలో మళ్లీ చిచ్చురాజుకుంది. ఫలితంగా అశాంతి నెలకొంది. దీంతో అత్యవసరంగా సమావేశమైన ఆ దేశ మంత్రివర్గం 10 రోజుల పాటు ఎమర్జెన్సీని విధించింది. ఈ విషయాన్ని ఆ దేశ మంత్రి దిస్సనాయకే మీడియాకు వెల్లడించారు.
 
సెంట్రల్ శ్రీలంకలో అతి పెద్ద నగరమైన క్యాండీలో గత వారం రోజులుగా హింసాయుత ఘటనలు జరుగుతున్నాయి. మైనార్టీ వర్గీయుల(ముస్లిం ప్రజలు)పై మెజారిటీ వర్గాల(బౌద్ధమతం ప్రజలు)కు చెందినవారు వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడులు క్రమంగా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 
 
ఇంకా జాప్యం చేస్తే పరిస్థితి చేజారిపోతుందని భావించిన శ్రీలంక దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన... అత్యవసరంగా దేశ మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించి ఎమర్జెన్సీ విధించాలని నిర్ణయం తీసుకుంది. దీంత దేశ వ్యాప్తంగా సైనిక బలగాలను మొహరించడం జరిగింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments